కాల్వలో దూకి వివాహిత ఆత్మహత్య

25 Mar, 2016 09:20 IST|Sakshi

ఐరాల: చిత్తూరు జిల్లా ఐరాల మండలం పి.కట్టకిందపల్లి వద్ద హంద్రీనీవా కాల్వలోకి దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని సరళ(26)గా పోలీసులు శుక్రవారం ఉదయం గుర్తించారు. కాగా, సరళ ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు