వైజాగ్ పోర్టు సమీపంలో ఓల్డ్ పోస్టాఫీసుల సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తోన్న ఓ గర్భిణీ అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.