శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రులు

19 Jun, 2016 09:45 IST|Sakshi
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రులు

తిరుమల: తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్ రావులు ఆదివారం ఉదయం తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామిని  వారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు మంత్రులకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు.

శ్రీవారి పాదాల వద్ద ఉంచిన పట్టువస్త్రాలను మంత్రులకు కప్పారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. (చదవండి:  కాలినడకన వెళ్లి మొక్కు చెల్లించుకున్న మంత్రి!)

మరిన్ని వార్తలు