గోదావరిలో ఇద్దరి గల్లంతు

24 Mar, 2016 22:35 IST|Sakshi

మహదేవ్‌పూర్(కరీంనగర్ జిల్లా): మహదేవ్‌పూర్ మండలం సర్వాయిపేట సమీపంలోని గోదావరిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు వాటర్ గ్రిడ్ ఇంజనీర్ శివకుమార్, రవిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

మరిన్ని వార్తలు