టుడే అప్ డేట్స్

27 Oct, 2016 07:27 IST|Sakshi

- నేడు తెలంగాణ మంత్రి వర్గ ఉపసంఘం భేటి, దేవాలయ అర్చకుల వేతనాలపై చర్చ
- నేడు తెలంగాణ బీసీ కమిషన్ బాధ్యతల స్వీకరణ
- నేడు చిత్తూరులో ముగియనున్న ఎర్రచందనం సదస్సు, హజరు కానున్న నెల్లూరు, కడపల ఎస్పీలు, ఇతర అధికారులు
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న కియాంక్ తుపాను, విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 380కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం

- తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, రెండు కంపార్ట్ మెంట్లలో వేచి వున్న భక్తులు

మరిన్ని వార్తలు