కేసీఆర్తో జైట్లీ లంచ్ మీటింగ్

24 Jul, 2016 15:29 IST|Sakshi

హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశం అయ్యారు.  సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లిన జైట్లీ.. కేసీఆర్‌తో లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నేత కే కేశవరావు, పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు