రైతు సమస్యలపై సభలో ప్రకటన చేయనున్న కేసీఆర్

28 Sep, 2015 11:03 IST|Sakshi

హైదరాబాద్: పంటలు సరిగా పండక, అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసకుంటున్నరైతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగతున్న నేపథ్యంలో.. రైతు సమస్యలపై సీఎం కేసీఆర్ రేపు (మంగళవారం) అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. ప్రశ్నోత్తరాలు లేకుండానే మంగళవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభంకానుంది.  శాసన సభ, శాసన మండలిలలో రైతు సమస్యలపై ప్రత్యేక చర్చజరగనుంది.

మరిన్ని వార్తలు