ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి జిల్లా):
ఇబ్రహీంపట్నం శివారులోని ఓ చెక్డ్యాం వద్ద అడవి పంది కోసం పెట్టిన మందు గుండు పేలి ఓ యువకుడు మృతిచెందాడు. మృతుడు చత్తీస్గడ్కి చెందిన చందూలాల్(24)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.