శ్రీలంక అధ్యక్షుడికి భారతరత్న ఇవ్వండి

20 Oct, 2014 19:39 IST|Sakshi

న్యూఢిల్లీ: సంచలన ప్రకటనలు, వ్యాఖ్యలతో ప్రత్యేకతను చాటుకునే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వినూత్న ప్రతిపాదన చేశారు. శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సేకు దేశ అత్యున్నత భారతరత్న అవార్డు ఇవ్వాలని అన్నారు. సుబ్రహ్మణ్య స్వామి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు