పైసాలోనే పరమాత్మ!

1 Mar, 2016 03:53 IST|Sakshi
పైసాలోనే పరమాత్మ!

బడ్జెట్ అంటే అంతా డబ్బుతో పని. ఇప్పుడంటే అంతా నోట్లలోనే నడుస్తోంది గానీ.. గతంలో అన్నీ నాణేలే. మరి దేశంలోని మొదటి నాణెం నుంచి మనం స్వర్ణయుగమని చెప్పుకునే గుప్తుల నుంచి విజయనగర రాజుల వరకూ, అటు మొగలుల నుంచి ఇటు హైదరాబాద్ నిజాం కాలం వరకూ నాణేలు ఎలా ఉండేవి.. ఇదిగో ఇలా ఉండేవి. -సాక్షి సెంట్రల్ డెస్క్

మరిన్ని వార్తలు