పార్లమెంట్ సోమవారానికి వాయిదా

28 Feb, 2015 12:52 IST|Sakshi
పార్లమెంట్ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. బడ్జెట్ ప్రసంగం ముగియగానే  బడ్జెట్ బిల్లులను సభలో ప్రవేశపెడుతున్నట్లు  కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. అనంతరం బడ్జెట్ను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు.  ఆ తర్వాత సమావేశాలను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.

 

మరిన్ని వార్తలు