పార్లమెంటు భవనంలో జవాన్ కాల్పులు!

12 Nov, 2014 02:21 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటు భవనంలో విధులు నిర్వహిస్తున్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ చేతిలోని రైఫిల్ నుంచి ప్రమాదవశాత్తూ నాలుగు తూటాలు పేలిన సంగతి వెలుగు చూసింది.  ఇటీవల జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు సాగుతోంది. విధులు ముగించుకున్న జవాన్  రైఫిల్‌ను ఆయుధాగారంలో పెడుతుండగా ఈ కాల్పులు జరిగాయని, అతన్ని, సూర్‌వైజర్‌ను విధుల నుంచి తప్పించామని అధికారులు చెప్పారు.
 

మరిన్ని వార్తలు