ఒబామా, పోప్‌ల తర్వాత స్థానం మోదీదే!

12 Feb, 2015 09:22 IST|Sakshi
ఒబామా, పోప్‌ల తర్వాత స్థానం మోదీదే!

న్యూఢిల్లీ: ట్వీటర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీని అనుసరిస్తున్న వారి సంఖ్య కోటి దాటింది. అత్యధిక అభిమానులున్న వారిలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, పోప్‌ల తర్వాత మూడోస్థానం మోదీదే. సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగించే మోదీకి పేస్‌బుక్‌లో 2.7 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు