ఢిల్లీ: నేషనల్ టెలివిజన్ ప్రకటించిన అవార్డులలో 'సాక్షి' మీడియా మూడు అవార్డులను సొంతం చేసుకుంది. బుధవారం రాత్రి నేషనల్ టెలివిజన్ ఈ అవార్డులను ప్రకటించింది. లైఫ్ స్టైల్ విభాగంలో 'షాపింగ్ ప్లస్' కార్యక్రమానికి అవార్డు వచ్చింది. కాగా, బెస్ట్ న్యూస్ ప్రజెంటర్ విభాగంలో హరికృష్ణ అవార్డు దక్కించుకోగా, సాఫ్ట్ స్టోరీ రిపోర్టింగ్ కేటగిరిలో రిపోర్టర్ శివ అవార్డు సొంతం చేసుకున్నారు.