గడ్చిరోలిలో ఇద్దరు మావోల ఎన్‌కౌంటర్‌

1 Dec, 2019 06:15 IST|Sakshi

గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతం భామ్రాగఢ్‌లోని ఛత్తీస్‌గఢ్‌– మహారాష్ట్ర సరిహద్దుల్లో శనివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్‌ 2 నుంచి మొదలయ్యే మావోయిస్టు వారోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీస్‌ కమాండోలు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టారు.  

మరిన్ని వార్తలు