కెనడా రోడ్డు ప్రమాదంలో తెలుగువాసి మృతి

9 Nov, 2017 09:21 IST|Sakshi

మేడ్చల్‌: కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లావాసి మృతిచెందారు. కీసర మండలం నాగారం గ్రామానికి చెందిన మునగాల కల్యాణ్‌ చక్రవర్తి(30) కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు