తిరుమలలో తారల సందడి

6 Dec, 2013 05:58 IST|Sakshi

తిరుమల శ్రీవారి ఆలయం ముందు గురువారం రాత్రి సినీ సందడి నెలకొంది. శ్రీవారి దర్శనార్థం ప్రముఖ సినీనటి శ్రీదేవి భర్త బోనీకపూర్, మరిది అనిల్‌క పూర్‌తో కలసి తిరుమల వచ్చారు. ఆలయం వెలుపలకు వచ్చిన శ్రీదేవి, బోనీకపూర్, అనిల్‌కపూర్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
 

మరిన్ని వార్తలు