రన్నరప్ కృష్ణ రోహిత్ జంట

17 Oct, 2016 10:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలంగాణకు చెందిన కృష్ణ రోహిత్ రన్నరప్‌గా నిలిచాడు. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన డబుల్స్ బాలుర ఫైనల్లో కృష్ణరోహిత్ (తెలంగాణ)-దక్షిణేశ్వర్ (తమిళనాడు) ద్వయం 2-6, 2-6తో సిద్ధాంత్  (మహరాష్ట్ర)- మేఘ్ పటేల్ (గుజరాత్) జోడీ చేతిలో ఓడిపోయి రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
 
 

మరిన్ని వార్తలు