నేడు సాగర్‌కు భన్వర్‌లాల్ రాక

7 May, 2015 00:56 IST|Sakshi

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ గురువారం సాయంత్రం నాగార్జునసాగ ర్‌కు రానున్నారు. శుక్రవారం ఉదయం పెద్దవూర మండలంలో ఆధార్‌కు ఓటర్‌గుర్తింపు కార్డు అనుసంధానం చేసే కేంద్రాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని పెద్దవూర తహసీల్దార్ ఖలీల్
అహమద్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు