క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

11 Mar, 2015 14:09 IST|Sakshi


మల్కాజిగిరి(హైదరాబాద్): మల్కాజిగిరిలో హైటెక్ తరహాలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.14 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు సీజ్ చేశారు.

 

మరిన్ని వార్తలు