ఎన్టీపీసీ ప్రాజెక్ట్ సందర్శించిన పాండే

24 Feb, 2016 17:18 IST|Sakshi

ఎన్టీపీసీ ప్రాజెక్ట్ విభాగం డైరెక్టర్ ఎస్‌సీ పాండే రామగుండం ప్రాజెక్ట్‌ను బుధవారం సందర్శించారు. తెలంగాణ స్టేజి 1 నిర్మాణంలో భాగంగా నిర్మించనున్న 16 వందల మెగావాట్ల రెండు యూనిట్ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 

మరిన్ని వార్తలు