-

నిప్పుంటుకుని ఈతచెట్లు దగ్ధం

27 Jan, 2016 17:47 IST|Sakshi

కత్లాపూర్ మండలం భూషణ్‌రావుపేటలో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 7 ఎకరాలలోని ఈతచెట్లలకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు