రెండో రోజు ప్రారంభమైన టీఆర్ఎస్ శిక్షణా తరగతులు

3 May, 2015 09:33 IST|Sakshi

నాగార్జునసాగర్: నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ శిక్షణా తరగతులు రెండోరోజు ఆదివారం ప్రారంభమైనాయి. ఈ శిక్షణ తరగతుల్లో పారిశ్రామిక విధానంపై ప్రధానం చర్చించనున్నారు. శిక్షణ తరగతుల నేపథ్యంలో పార్టీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక నేతలంతా నాగార్జునసాగర్లోనే ఉన్నారు. ఈ శిక్షణ తరగతులు సోమవారంతో ముగియనున్నాయి. టీఆర్ఎస్ శిక్షణ తరగతులు శనివారం నాగార్జునసాగర్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు