గిరిజనుడిపై పులి దాడి

10 Dec, 2015 17:02 IST|Sakshi

ఖానాపూర్ మండలం సోమర్‌పేట పంచాయతీ కులాంగూడ గ్రామ సమీపంలో భీంరావు(34) అనే గిరిజనుడిపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుని వివరాలు తెలియాల్సి ఉంది. అప్రమత్తమైన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.



 

మరిన్ని వార్తలు