కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

27 Oct, 2016 14:18 IST|Sakshi
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు  కేంద్రం దీపావళి కానుక అందించింది.  ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)  చెల్లించేందుకు   కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపిందని  అధికారులు  చెప్పారు.  ప్రభుత్వం సిబ్బంది, పెన్షనర్లకు చెల్లించే  కరువు భత్యం పెంపుతో   50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 58 లక్షల పెన్షనర్లకు  లబ్ది  చేకూరనుంది.  ఇది జూలై 1, 2016 నుంచి అమల్లోకి అవకాశంఉంని సమాచారం. అయితే దీనిపై ఉద్యోగులు  ఎలా స్పందిస్తారో   చూడాలి.   

మరిన్ని వార్తలు