మావోలకు పోలీసులకు జరిగిన కాల్పుల్లో చిన్నారి మృతి

15 Jan, 2014 18:34 IST|Sakshi

ఛత్తీస్గఢ్:మావోయిస్టులకు-పోలీసులకు బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సుకుమా బస్టాండ్ వద్ద పోలీసులకు మావోలు ఎదురుపడటంతో ఒక్కసారిగా కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడి ఉన్న ఓ చిన్నారి అసువులు బాసింది. మావోల కాల్పలకు ధీటుగానే పోలీసులు అప్రమత్తమైయ్యారు. వారి దాడిని తిప్పికొట్టిన పోలీసులు ముగ్గురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు