పోలీసులకు బకాయిలు విడుదల చేసిన ఏపీ సర్కార్‌

18 Mar, 2023 11:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం.. పోలీసులకు బకాయిలను విడుదల చేసింది. పోలీస్ సిబ్బంది టీఏ నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగుల జీపీఎఫ్‌ లోన్లను క్లియర్ చేసింది. పెడింగ్ నిధుల విడుదల పట్ల పోలీస్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది.
చదవండి: ఎకనమిక్‌ కారిడార్‌కు లైన్‌క్లియర్‌

మరిన్ని వార్తలు