బరోడా బీఎన్‌పీ పారిబాస్‌ నుంచి మల్టీ అసెట్‌ ఫండ్‌

5 Dec, 2022 10:20 IST|Sakshi

బరోడా బీఎన్‌పీ పారిబాస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ ‘బరో డా బీఎన్‌పీ పారిబాస్‌ మల్టీ అసెట్‌ ఫండ్‌’ను (ఎన్‌ఎఫ్‌వో/కొత్త పథకం) ప్రారంభించింది. ఈ నెల 12న ఈ ఎన్‌ఎఫ్‌వో ముగుస్తుంది. ఈ పథకం ఈక్విటీ, ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ (స్థిరాదాయ), గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెడుతుంది.

ఒకటికి మించిన సాధనాల్లో (మల్టీ అస్సెట్‌) ఇన్వెస్ట్‌ చేయడం ఈ పథకం ప్రత్యేకత.  విడిగా ఒక్కో సాధనంమధ్య పెట్టుబడులను వర్గీకరించుకునే నిర్వహణ ఇబ్బంది ఈ పథకం ఎంపికతో ఉండదు. ఎన్‌ఎఫ్‌వోలో భాగంగా ఒక్క ఇన్వెస్టర్‌ కనీసం రూ.5,000 ఇన్వెస్ట్‌ చేయాలి. 

చదవండి అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ!

మరిన్ని వార్తలు