గుంటూరులో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

10 May, 2021 07:20 IST|Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేమూలూరిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వేళ్తున్న ఓ కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతుల్లో తాళ్లూరుకి చెందిన దంపతులు సహా కుమారుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

చదవండి: అమ్మకు కేక్‌ కొనాలని వెళ్తూ..

మరిన్ని వార్తలు