విజయనగరంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి చిన్నారులు మృతి

15 Mar, 2022 18:06 IST|Sakshi

సాక్షి,  విజయనగరం: విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తెర్లాం మండలం టెక్కలివలస  వద్ద ఓ బైకును స్కూల్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు  అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మరిన్ని వార్తలు