ఘోరం.. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని ఇద్దరి మృతి

14 Dec, 2023 19:45 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌:  గురువారం పెద్దపల్లి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద తెలంగాణ  ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతుల వివరాలు.. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.  

>
మరిన్ని వార్తలు