కంటి ఆపరేషన్‌ చేయించుకున్న రాష్ట్రపతి

19 Aug, 2021 15:54 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్‌ చేయించుకున్నారు. గురువారం ఉదయం  ఈ శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. శస్త్ర చికిత్స విజయవంతమైందని, రాష్ట్రపతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.

>
మరిన్ని వార్తలు