Photo Feature: కరోనా కాలం.. జర పైలం

10 May, 2021 15:42 IST|Sakshi

ఇది ముషీరాబాద్‌లోని చేపల మార్కెట్‌. ఆదివారం ఇలా కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. భౌతిక దూరం మాటే మరిచారనేందుకు ఈ చిత్రమే నిదర్శనం. మరోవైపు ఎండలు మండిపోతుండటంతో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ ఖాళీగా కన్పిస్తున్నాయి. ఆదివారం బయోడైవర్సిటీ చౌరస్తా ఇలా బోసిపోయి కనిపించింది. 

మరిన్ని వార్తలు