100 కేజీల గంజాయి పట్టివేత

21 Jan, 2016 19:38 IST|Sakshi

అనంతగిరి (విశాఖపట్నం జిల్లా) : అనంతగిరి మండలం తోకూరు పంచాయతీ ముల్లెగూడ పెట్రోలు బంకు సమీపంలో 100 కేజీల గంజాయిని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని స్కోడా కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు