తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

14 May, 2015 06:09 IST|Sakshi
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 9 కంపార్టుమెంట్లు నిండాయి.

సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు:
 ఉచిత గదులు -110, రూ.50 గదులు-45, రూ.100 గదులు- 11, రూ.500 గదులు- 34 ఖాళీగా ఉన్నాయి
 

ఆర్జితసేవా టికెట్ల వివరాలు :
 ఆర్జిత బ్రహ్మోత్సవం  267 ఖాళీగా ఉన్నాయి
 సహస్ర దీపాలంకరణ సేవ  : 214 ఖాళీగా ఉన్నాయి
 వసంతోత్సవం : 40 ఖాళీగా ఉన్నాయి

గురువారం ప్రత్యేక సేవ: తిరుప్పావడ

మరిన్ని వార్తలు