విజయవాడలో వైద్యుల నిర్లక్ష్యం: గర్బిణి మృతి

23 Jul, 2014 14:06 IST|Sakshi

విజయవాడ: కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన గర్బిణి సకాలంలో వైద్యం అందక పోవడంతో మృతి చెందింది. ఆ ఘటన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం చోటు చేసుకుంది. దాంతో మృతురాలి బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్బిణి మరణించిందని మృతురాలి బంధువులు ఆరోపించారు.  
 

మరిన్ని వార్తలు