చెన్నకేశవ స్వామి ఆలయంలో చోరీ

26 Jan, 2015 10:04 IST|Sakshi

నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ మండలం చెన్నూరు గ్రామంలోని చెన్నకేశవ ఆలయంలో సోమవారం చోరీ జరిగింది. రూ.50వేలు విలువ చేసే వెండి ఆభరణాలను ఎవరో దుండగులు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

మరిన్ని వార్తలు