ఈనాటి ముఖ్యాంశాలు

3 Nov, 2019 19:39 IST|Sakshi

జనసేన పార్టీకి  విశాఖలో బిగ్‌ షాక్‌ తగిలింది. ఓ ఆర్టీసీ ఉద్యోగి తిరిగి విధుల్లో చేరాడు.మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. కూటమిగా పోటీ చేసిన శివసేన-బీజేపీలు ఎన్నికల ఫలితాల అనంతరం పదవుల పంపకాలపై పోటీకి దిగాయి.ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియోను క్లిక్‌ చేయండి.

>
మరిన్ని వార్తలు