సెప్టిక్ ట్యాంకులో దిగి ఊపిరాడక ఇద్దరు మృతి

21 Jul, 2015 18:09 IST|Sakshi

శ్రీకాకుళం (సోంపేట) : శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జాలారు వీధిలో ఉన్న ఓ సెప్టిక్ ట్యాంక్‌లో సెంట్రింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ దాంట్లో పడి ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో వరకల షణ్ముఖరావు(30), బందరు సురేష్(27) అనే ఇద్దరు యువకులు మరణించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయిస్తున్నారు.

మరిన్ని వార్తలు