దాడి కేసులో యువకుడి అరెస్టు

8 Apr, 2018 11:13 IST|Sakshi

పామూరు: వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ఊసా సాంబశివయ్య తెలిపారు. పట్టణానికి చెందిన గద్దే గోపీని వ్యక్తిగత కలహాలతో గత నెల 7వ తేదీన తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనలో క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుకాగా శనివారం దాడికి పాల్పడిన వెంకటేశ్వర్లును అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ఊసా సాంబశివయ్య తెలిపారు.  

మరిన్ని వార్తలు