సాక్షి, హైదరాబాద్ : తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంట సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ఈ విజయ దశమి సందర్భంగా ప్రతి ఒక్కరి కోరికలు తీరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
A very happy #Dussehra to you and your loved ones. I wish you peace, happiness and fulfilment of all your dreams.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 30 September 2017