20 లక్షలు పెరిగిన ప్రముఖ టెల్కోల సబ్స్క్రైబర్లు

24 Aug, 2016 01:42 IST|Sakshi
20 లక్షలు పెరిగిన ప్రముఖ టెల్కోల సబ్స్క్రైబర్లు

న్యూఢిల్లీ: ప్రధాన జీఎస్‌ఎం టెలికం కంపెనీలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, టెలినార్ వంటి కంపెనీల యూజర్ల సంఖ్య జూలైలో 20 లక్షలకు పైగా పెరిగింది. టెలికం సమాఖ్య సీఓఏఐ నివేదిక ప్రకారం.. మొత్తం జీఎస్‌ఎం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 77.90 కోట్లుగా ఉంది. 

>
మరిన్ని వార్తలు