21 పైసలు ఎగిసిన రూపాయి

12 Dec, 2019 09:45 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ కరెన్సీ రూపాయి పాజిటివ్‌ ధోరణి కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే బుధవారం లాభాలతో ముగిసిన రూపాయి నేడు మరింత పుంజుకుంది. 21 పైసలు ఎగిసి 70.64 వద్ద కొనసాగుతోంది. అటు  స్టాక్‌మార్కెట్లు గురువారం  లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం ఆరంభ లాభాలనుంచి మరింత పుంజుకుని  158 పాయింట్లుపైగా ఎగిసిన  సెన్సెక్స్‌ 40570  స్థాయి  వద్ద కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 47  పాయింట్లు పుంజుకుని 11956 పాయింట్లను అధిగమించింది. 

మరిన్ని వార్తలు