చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

9 Nov, 2019 20:38 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: జిల్లాలో మళ్లీ రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుమూరులో ద్విచక్రవాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తిరుపతి జీవకోనకు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్‌ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.  చదవండిఘాట్‌ రోడ్డులో ఘోరం

మరిన్ని వార్తలు