అత్యాచార నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

20 Sep, 2019 15:16 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్యకు పాల్పడిన ఓ కామాంధుడికి ఎట్టకేలకు శిక్ష ఖరారు అయ్యింది. ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును శుక్రవారం జిల్లా కోర్టు వెలువరించింది. జయశంకర్‌ జిల్లా గోరికొత్త పల్లి గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ శివ అనే నిందితుడుకి వరంగల్‌ జిల్లా న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. 

మరిన్ని వార్తలు