వాహనం ఢీకొని జింక మృతి

12 Jul, 2017 00:17 IST|Sakshi
వాహనం ఢీకొని జింక మృతి
కోడుమూరు రూరల్‌ : పట్టణ సమీపంలోని కర్నూలు రోడ్డులో మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జింక మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌ సిబ్బంది జింక మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం పొలాల్లో పూడ్చిపెట్టారు. 
 
మరిన్ని వార్తలు