గుంటూరు జీజీహెచ్లోని ప్రసూతి వార్డులో చోరీ

30 Mar, 2016 08:49 IST|Sakshi

గుంటూరు : గుంటూరు జీజీహెచ్ ప్రసూతి వార్డులోని ఫ్యాన్లను ఆగంతకులు చోరీ చేశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది బుధవారం ఉదయం గుర్తించారు. ఆ విషయాన్ని ఆసుపత్రి ఉన్నతాధికారులకు తెలిపారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా ప్రసూతి వార్డులోని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు