కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనతరం ఆలయ సిబ్బంది ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.