విద్యార్థి అదృశ్యం

22 Dec, 2016 00:49 IST|Sakshi
 అనంతపురం సెంట్రల్‌ : నగరంలోని ఆదర్శనగర్‌కు చెందిన జోసఫ్‌ (9) అనే రెండో తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై మంగâýæవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎన్ని చోట్ల వెతికినా జాడ కనిపించకపోవడంతో బుధవారం తల్లిదండ్రులు టూటౌ¯ŒS పోలీస్‌స్టేçÙ¯ŒSలో ఫిర్యాదు చేశారు. 
 
 
మరిన్ని వార్తలు