బాలుడు అదృశ్యం

2 Dec, 2016 00:38 IST|Sakshi

అనంతపురం సెంట్రల్‌ :  నగరంలో వేణుగోపాల్‌నగర్‌ శ్రీవిద్యానికేతన్  స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న గుత్తి మండలం కొత్తపేటకు చెందిన బాల జశ్వంత్‌(14) గత నెల 24 నుంచి  కనిపించడం లేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకున్నట్లు వన్ టౌన్ ఎస్‌ఐ నాగమధు తెలిపారు.

 

>
మరిన్ని వార్తలు